గణంజయ దీక్షితులు ఇంట్లో వెలసిన ఈ వినాయకుడు 13వ శతాబ్ధం నుంచీ పూజలు అందుకుంటూ కొలి చిన వారికి కొంగుబంగారంగా ఉంటుంన్నాడు. ఈ స్వామికి వంశపారపర్యంగా అర్చిస్తున్న ఆ వంశీయుల్లో ఇప్పటి తరం వారైన అణ్ణప్ప దీక్షితులు పూజాదికాలు కొనసాగిస్తున్నారు. వినాయక చవితి నుంచి ప్రత్యేక పూజాకార్యక్రమాలు అయినా సత్య వినాయక వ్రతం, బిల్వార్చన, మహాభిషేకం, యజ్ఞాలు, హోమాలు అనంత చతుర్ధశి దాకా నిర్వహిస్తారు. అనంతరం కూడా ప్రతి సోమవారం, ప్రతి సంకష్ట చతుర్ధశి పర్వది నాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతటి పురాతన వినాయక మట్టి విగ్రహం రాష్ట్రంలో మరెక్కడా లేదు. దీనిని గుర్తించి మరింత శ్రద్ధ వహిస్తే ఇదొక పుణ్యక్షేత్రంగా అవుతుంది.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Sunday, 21 July 2013
నిమజ్జనం ఎరుగని మట్టి గణపతి
గణంజయ దీక్షితులు ఇంట్లో వెలసిన ఈ వినాయకుడు 13వ శతాబ్ధం నుంచీ పూజలు అందుకుంటూ కొలి చిన వారికి కొంగుబంగారంగా ఉంటుంన్నాడు. ఈ స్వామికి వంశపారపర్యంగా అర్చిస్తున్న ఆ వంశీయుల్లో ఇప్పటి తరం వారైన అణ్ణప్ప దీక్షితులు పూజాదికాలు కొనసాగిస్తున్నారు. వినాయక చవితి నుంచి ప్రత్యేక పూజాకార్యక్రమాలు అయినా సత్య వినాయక వ్రతం, బిల్వార్చన, మహాభిషేకం, యజ్ఞాలు, హోమాలు అనంత చతుర్ధశి దాకా నిర్వహిస్తారు. అనంతరం కూడా ప్రతి సోమవారం, ప్రతి సంకష్ట చతుర్ధశి పర్వది నాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతటి పురాతన వినాయక మట్టి విగ్రహం రాష్ట్రంలో మరెక్కడా లేదు. దీనిని గుర్తించి మరింత శ్రద్ధ వహిస్తే ఇదొక పుణ్యక్షేత్రంగా అవుతుంది.