పూర్వం గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేయడానికి ముందు శిష్యుడిని బాగా పరీక్షించి అంటే ఆ శిష్యుడు మంత్రోపదేశానికి అర్హుడా కాదా అని, మంత్రోపదేశం చేసిన తరువాత అతడు సాధన బాగా చేస్తాడా లేక ఆ మంత్రాన్ని నిర్లక్షం చేస్తాడా అనేటవంటి అనేక విషయాలను పరీక్షించి అప్పుడు ఆ శిష్యుడు మంత్రోపదేశానికి అర్హుడు అని నిర్ధారించుకున్నాక మంత్రోపదేశం చేసేవారు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిష్ఠాన దేవత ఉంటారు. మంత్రోపదేశం పొందాక బాగా సాధన చేసినట్లైతే సిద్దిని పొందుతారు. సిద్దిని పొందినవారికి ఆ మంత్రానికి గల అధిష్ఠాన దేవత శుభాన్ని వాక్సుద్దిని ప్రసాదిస్తుంది. అప్పటి నుండి వారు ఆలోచించిగాని అనాలోచితంగా గాని ఏది పలకితే అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగ ఉంటాయి. కనుక వీరు ఆచితూచి ఏమి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరులను ఊరికే చిన్నదానికి, పెద్దదానికీ, శపించడం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన ఇతరులకి హాని చేసిన వారవుతారు. వీరికి సహనం, ఓర్పు అనేవి ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు. కనుకనే పూర్వం గురువులు ఇటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని శిష్యుడిని బాగా పరీక్షించి అప్పడు మంతరపదేశం చేసేవారు.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Followers
Friday 27 September 2013
గురువు శిష్యుడిని మంత్రోపదేశానికి ముందు పరీక్షిస్తాడంటారేందుకు ?
పూర్వం గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేయడానికి ముందు శిష్యుడిని బాగా పరీక్షించి అంటే ఆ శిష్యుడు మంత్రోపదేశానికి అర్హుడా కాదా అని, మంత్రోపదేశం చేసిన తరువాత అతడు సాధన బాగా చేస్తాడా లేక ఆ మంత్రాన్ని నిర్లక్షం చేస్తాడా అనేటవంటి అనేక విషయాలను పరీక్షించి అప్పుడు ఆ శిష్యుడు మంత్రోపదేశానికి అర్హుడు అని నిర్ధారించుకున్నాక మంత్రోపదేశం చేసేవారు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిష్ఠాన దేవత ఉంటారు. మంత్రోపదేశం పొందాక బాగా సాధన చేసినట్లైతే సిద్దిని పొందుతారు. సిద్దిని పొందినవారికి ఆ మంత్రానికి గల అధిష్ఠాన దేవత శుభాన్ని వాక్సుద్దిని ప్రసాదిస్తుంది. అప్పటి నుండి వారు ఆలోచించిగాని అనాలోచితంగా గాని ఏది పలకితే అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగ ఉంటాయి. కనుక వీరు ఆచితూచి ఏమి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరులను ఊరికే చిన్నదానికి, పెద్దదానికీ, శపించడం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన ఇతరులకి హాని చేసిన వారవుతారు. వీరికి సహనం, ఓర్పు అనేవి ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు. కనుకనే పూర్వం గురువులు ఇటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని శిష్యుడిని బాగా పరీక్షించి అప్పడు మంతరపదేశం చేసేవారు.
Tags
- ఆరోగ్య చిట్కాలు ( Health Tips )
- కార్తిక పురాణం (Karthika Puranam)
- గజేంద్రమోక్షము - Gajendra Mokshamu
- తిరుప్పావై పాశురములు
- దేవాలయాలు (Temples)
- ధర్మ సందేహాలు (Dharma sandehalu)
- నామ రామాయణం (Nama Ramayanam)
- పండుగలు (Festivals)
- పురాణాలు(Puranalu)
- భక్తి కి సంబంధిన అంశాలు (About Bhakti)
- మణి ద్వీప వర్ణన(Mani Dweepa Varnana)
- విక్రమార్క కధలు (సాలభంజిక కధలు)-Vikramarka (Salabanjika)kadalu
- శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ( Anjaneya Swamy Mahatyam)
- శ్రీ కృష్ణ భగవానుడు కోసం (About Lord Krishna)
- శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం
- శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం
- శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం
- శ్లోకాలు (Slokalu)
- హిందూ ధర్మం (Hindu dharmam)
Popular Posts
-
మూడు, ఆరు, పది, పదకొండు ఉపజయ స్థానాలు. ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పన్నెండు అనుపజయ స్థానాలు. రవికి సింహము, చంద్రున...
-
భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు 1) DON’T SMOKE: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక cigarette కాల్చితే పది cigarettesకు సమా...
-
శివ కేశ వార్చనా విధులు వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తని...
-
కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది. మని...
-
విఘ్నేశ్వరుణి ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మ ప్రదక్షిణాలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి. వినాయకుడికి 21 వెద...