Followers

Friday 3 May 2013

ఉదయం పూట నిద్ర లేవగానే భగవంతుని ధ్యానం చేయడం ఎందుకు?





రాత్రి నిద్రించునప్పుడు  శరీరంలోని అవయవాలన్నీ  

పూర్తీ విశ్రాంతి  తీసుకుంటాయి.  ధ్వని పేటిక కూడా  

శరీరం తో పాటు ఎంతో శ్రమ పడుతుది. మనతో పాటు 

ఆది విశ్రాంతి  తీసుకుంటుంది.  ఒక్కసారి మనం లేచిన 

, ధ్వని పేటిక సంసిద్దతగా  ఉండదు. అందుకే మౌన , 

ధ్యాన , జపం ద్వారా దాన్ని ఉత్తెజపరచాలి.

Popular Posts